ఆంధ్రప్రదేశ్ఇంటర్ విద్యార్థులకు బిగ్ షాక్.. సెలవులు కుదింపు ఏపీ ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచే నుంచే సెకండియర్ తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్ తో పోటీ పరీక్షలకు సంబంధించి 22వ తేదీ వరకు క్లాసులు నిర్వహించనుంది. By Krishna 22 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్CBSCలో ఓపెన్ బుక్ పరీక్షల విధానం.. క్లారిటీ ఇచ్చిన బోర్డు వచ్చే ఏడాది జరగనున్న 10,12 తరగతుల సీబీఎస్ఈ పరీక్షల్లో సిలబస్ తగ్గిస్తారని, ఓపెన్ బుక్ పరీక్షలు జరుగుతాయని సోషల్ మీడియాలో ప్రచారాలు జరిగాయి. దీనిపై స్పందించిన సీబీఎస్ఈ ఈ వార్తల్ని కొట్టిపారేసింది. తాము ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది. By B Aravind 19 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguCBSE : నకిలీ స్కూళ్లే టార్గెట్.. 27 పాఠశాలలపై సీబీఎస్ఈ ఆకస్మిక తనిఖీలు సీబీఎస్ఈ పలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. నకీలీ స్కూళ్లను నివారించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీతో పాటు రాజస్థాన్లో మొత్తం 27 పాఠశాలల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. By B Aravind 03 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ఇకపై ఏడాదికి రెండు సార్లు CBSE బోర్డ్ ఎగ్జామ్! 10-12వ తరగతి విద్యార్థులకు సంవత్సరానికి రెండుసార్లు సీబీఎస్ ఈ బోర్డు ఎగ్జామ్ నిర్వహించే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ కొత్త నమూనా మొదటి పరీక్ష జనవరి 2026లో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఆసక్తి లేనివారు ఏదైనా ఒక పరీక్షకు హాజరు కావచ్చని తెలిపింది. By srinivas 30 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguఎన్సీఈఆర్టీ 12వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి బాబ్రీ మసీదు పేరు తొలగింపు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో కీలక మార్పులు చేసింది. పన్నెండవ తరగతి పుస్తకం నుంచి బాబ్రీ మసీదు అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. అలాగే అయోధ్య అధ్యాయం నుంచి నాలుగు పేజీలను కూడా తగ్గించేసింది. By Manogna alamuru 16 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguCBSE : ఇక పై ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్! ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెన్త్, ఇంటర్ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రయత్నాలు మొదలు పెట్టిది. అయితే మామూలుగానే పరీక్షలు నిర్వహిస్తామని సెమిస్టర్ విధానాన్ని అనుసరించమని అధికారులు స్పష్టం చేశారు. By Bhavana 27 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguCBSE : సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్.. వచ్చే ఏడాది నుంచి క్వశ్చన్ పేపర్ ఫార్మట్ లో మార్పులు! సీబీఎస్ఈ(2024-2025) 11వ , 12వ తరగతి ప్రశ్నా పత్రాలలో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విషయ విశ్లేషణ ప్రశ్నలను 40 నుంచి50 శాతానికి పెంచనున్నారు. విద్యార్థుల పరిజ్జాన్ని పరీక్షించే లఘ.దీర్ఘ కాల ప్రశ్నలను 40 నుంచి 30 శాతానికి తగ్గించనున్నారు. By Durga Rao 05 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Exam Tips : ఒక ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయారా? ఈ టిప్స్ పాటిస్తే మిగిలిన పరీక్షల్లో మీరే టాపర్! పరీక్షల్లో ఒక పేపర్ సరిగ్గా రాయకపోతే అధైర్యపడవద్దు. మిగిలిన పేపర్స్పై దీని ప్రభావం పడకుండా ఉండేలా చూసుకోండి. ఒక ఎగ్జామ్ సరిగ్గారాయనంత మాత్రానా తల్లిదండ్రులు పిల్లలను తిట్టకూడదు. మిగిలిన పేపర్స్ను టెన్షన్ లేకుండా రాసేలా మద్దతివ్వాలి. ఆరోగ్యాన్ని అసలు నెగ్లెక్ట్ చేయవద్దు. By Trinath 18 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguEducational Tips : ఈ టిప్స్ పాటిస్తే మ్యాథ్స్ లో 90 మార్కులు గ్యారెంటీ! CBSE క్లాస్ 12 మ్యాథమెటిక్స్ బోర్డ్ పరీక్షలో అధిక మార్కులు సాధించడానికి సిలబస్పై పట్టు, ప్రాక్టీస్,గత పేపర్ల నుంచి, ఉపాధ్యాయుల నుంచి సలహాలు పాటించడం వంటి చిట్కాలను పాటిస్తే కచ్చితంగా మ్యాథ్స్ లో 90 కి పైగా మార్కులు సాధించవచ్చు. By Bhavana 04 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn