/rtv/media/media_files/2025/06/21/tg-edcet-2025-results-declared-2025-06-21-17-19-52.jpg)
TG EdCET 2025 Results Declared
తెలంగాణలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించన ఎడ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో లో ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ వర్సిటీ ఉపకులపతి కె.ప్రతాప్రెడ్డి శనివారం ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్పై https://edcet.tgche.ac.in/ క్లిక్ చేయండి.
Also Read: పదిహేనేళ్ల సంసారంలో ఊహించని ట్విస్ట్ ! చంపుతుందనే భయంతో లవర్ తో భార్యకు పెళ్లి!
Also Read : ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుంచి స్వదేశానికి మరో 310 మంది
EDCET Results 2025
మొత్తం 32,106 మంది ఎడ్సెట్ పరీక్ష రాశారు. వీళ్లలో 30,944 మంది (96.38 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 126 మార్కులతో హైదరాబాద్కు చెందిన గణపతి శాస్త్రి మొదటి ర్యాంక్ సాధించారు. 121 మార్కులతో శరద్ చంద్ర (హైదరాబాద్) రెండో ర్యాంక్, 121 మార్కులతో నాగరాజు (వరంగల్) మూడో ర్యాంకు సాధించారు.
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
Also Read : 'కుబేరా' సక్సెస్ సెలెబ్రేషన్స్.. శేఖర్ కమ్ముల, నాగార్జున ఫొటోలు వైరల్
rtv-news | telangana