Indian Alliance: మణిపూర్ పరిస్థితిపై(Manipur Incident) వివరణాత్మక చర్చ, ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) నుంచి ప్రకటన కోసం పార్లమెంట్(Parliament) వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇండియా కూటమికి చెందిన ప్రతిపక్షపార్టీలు తమ డిమాండ్ పై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో సభలో ఎలాంటి గందరగోళం లేకుండా సభలు సజావుగా సాగేందుకు విపక్ష కూటమి ఇండియా ఓ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మధ్యే మార్గ పరిష్కాంతో కేంద్రాన్ని సంప్రదించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
పూర్తిగా చదవండి..పార్లమెంట్లో గందరగోళం…మోదీ సర్కార్కు ఇండియా కూటమి మధ్యే మార్గం ద్వారా పరిష్కారం…!!
మణిపూర్ అంశం...పార్లమెంట్ వర్షకాల సమావేశాలను ముందుకు సాగనివ్వడం లేదు. ఈ తరుణంలో సభలో ఎలాంటి గందరగోళం లేకుండా సభలు సజావుగా సాగేందుకు విపక్ష కూటమి ఇండియా ఓ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మధ్యే మార్గ పరిష్కారంతో కేంద్రాన్ని సంప్రదించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Translate this News: