Independence Day 2025: ఎర్రకోటపై ప్రసంగించి రికార్డు సృష్టించిన మోదీ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఫొటోలు చూశారా?
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి 103 నిమిషాలు ఎర్రకోటపై ప్రసంగించి రికార్డు సృష్టించారు. గతేడాది 98 నిమిషాలు మాట్లాడి తన రికార్డును బద్దలు కొట్టారు. 12 సార్లు ప్రసంగించి ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేశారు.