PM Modi-CM Revanth: ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్!
ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. మెట్రో ఫేజ్-2తో పాటు రీజినల్ రింగ్ రైల్వేకు సహకారం అందించాలని కోరారు. తెలంగాణలోని డ్రైపోర్టు నుంచి ఏపీలోని బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కోరారు