కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం తాను నల్గొండ స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. సీఈసీ సభ్యులతో ఏఐసీసీ నేతలు ఒంటరిగా మాట్లాడాని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రతిపాదించారన్న ఆయన.. దానికి అందరం ఆమోదం తెలిపామన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన వాళ్లకే టికెట్లు ఇస్తామని ఎంపీ తెలిపారు. నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల్లో కలిసి 10 అప్లికేషన్లు వచ్చాయని ఆయర వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం అందరి బలా బలాలు పరిశీలించే టికెట్లు ఇస్తుందని స్పష్టం చేశారు.
మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డీ.. అభ్యర్థుల ప్రకటనకు ముందు కేటీఆర్ అమెరికాకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. తాను సీటు ఇస్తానని ఎంత మందికి హామి ఇచ్చారో అన్న ఆయన.. సీటు రాని వారు కేటీఆర్ను ప్రశ్నిస్తారు కాబట్టే తప్పించుకువేళ్లారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ అనేక మందిని మోసం చేశారన్నారు. సీటు ఆశించి మోసపోయిన వారు ఇప్పుడు కాంగ్రెస్లోకి వస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలం పెరగిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతామని సూచించారు. ప్రతీ గ్రామంలోకి వెళ్లి సీఎం కేసీఆర్ 2014, 2018 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని వాటిలో ఎన్ని నెరవేర్చారో తెలియజేస్తామని, అంతేకాకుండా బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం పేరుతో చేసిన మోసాల గురించి, ప్రభుత్వ నేతల దోపిడీల గురించి గడప, గడపకు తిరుగుతూ వివరిస్తామన్నారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయ్యే పథకాల గురించి వివరిస్తూ వాటికి సంబంధించిన గ్యారెంటీ కార్డులు సైతం అందజేస్తామని ఎంపీ పేర్కొన్నారు.
MP Komati Reddy Venkat Reddy: తన స్థానం త్యాగం చేస్తే.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం తాను నల్గొండ స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తోందని ఎంపీ వివరించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం తాను నల్గొండ స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. సీఈసీ సభ్యులతో ఏఐసీసీ నేతలు ఒంటరిగా మాట్లాడాని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రతిపాదించారన్న ఆయన.. దానికి అందరం ఆమోదం తెలిపామన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన వాళ్లకే టికెట్లు ఇస్తామని ఎంపీ తెలిపారు. నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల్లో కలిసి 10 అప్లికేషన్లు వచ్చాయని ఆయర వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం అందరి బలా బలాలు పరిశీలించే టికెట్లు ఇస్తుందని స్పష్టం చేశారు.
మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డీ.. అభ్యర్థుల ప్రకటనకు ముందు కేటీఆర్ అమెరికాకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. తాను సీటు ఇస్తానని ఎంత మందికి హామి ఇచ్చారో అన్న ఆయన.. సీటు రాని వారు కేటీఆర్ను ప్రశ్నిస్తారు కాబట్టే తప్పించుకువేళ్లారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ అనేక మందిని మోసం చేశారన్నారు. సీటు ఆశించి మోసపోయిన వారు ఇప్పుడు కాంగ్రెస్లోకి వస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలం పెరగిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతామని సూచించారు. ప్రతీ గ్రామంలోకి వెళ్లి సీఎం కేసీఆర్ 2014, 2018 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని వాటిలో ఎన్ని నెరవేర్చారో తెలియజేస్తామని, అంతేకాకుండా బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం పేరుతో చేసిన మోసాల గురించి, ప్రభుత్వ నేతల దోపిడీల గురించి గడప, గడపకు తిరుగుతూ వివరిస్తామన్నారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయ్యే పథకాల గురించి వివరిస్తూ వాటికి సంబంధించిన గ్యారెంటీ కార్డులు సైతం అందజేస్తామని ఎంపీ పేర్కొన్నారు.
BIG BREAKING: జగన్ సంచలన నిర్ణయం.. వైసీపీ నుంచి ఆ ఇద్దరి నేతలు సస్పెండ్!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచల నిర్ణయం తీసుకున్నారు. హిందూపురానికి చెందిన ఇద్దరు వైసీపీ నేతలను ఆయన సస్పెండ్ చేశారు.
నాలిక చీరేస్తా.. పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్-VIDEO
నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలిక చీరేస్తామని వైసీపీ నేత పేర్ని నానిని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Adala Prabhakar Reddy: జగన్ కు మరో బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేత రాజీనామా?
నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Latest News In Telugu | రాజకీయాలు | నెల్లూరు
CM Revanth: ఎలా గెలిచావో మర్చిపోయావా?: ఎమ్మెల్యే సామేలుకు సీఎం రేవంత్ క్లాస్.. స్టేజీ మీదే వార్నింగ్!
కాంగ్రెస్ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకోవాలని ఎమ్మెల్యే సామేలుకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ telugu-news | latest-telugu-news
BREAKING: కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీ మద్దతు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
ఫాతిమా కాలేజీని కూల్చాల్సిందే.. రఘునందన్ రావు వార్నింగ్!
FTLలో నిర్మించిన ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని కూల్చాల్సిందేనని ఎంపీ రఘునందన్ స్పష్టం చేశారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఎవరైనా చట్టం ముందు సమానమేనన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
వరుసగా 8వ సారి క్లీన్ సిటీగా ఇండోర్.. ఈ అందాలు మీరే చూడండి!
Junior Twitter Review: కొత్త హీరో కిరీటీ 'జూనియర్' ఎలా ఉందంటే.. ట్విట్టర్ రివ్యూ
New Smartphone: శామ్సంగ్ నుంచి సూపర్ ఫోన్.. బడ్జెట్ ధరలో వచ్చేస్తుంది!
🔴Live News Updates: ది రెసిస్టెన్స్ ఫ్రంట్..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన
USA: ట్రంప్ లో ఆ లోపం ఉంది..వైట్ హౌస్