కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం తాను నల్గొండ స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. సీఈసీ సభ్యులతో ఏఐసీసీ నేతలు ఒంటరిగా మాట్లాడాని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రతిపాదించారన్న ఆయన.. దానికి అందరం ఆమోదం తెలిపామన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన వాళ్లకే టికెట్లు ఇస్తామని ఎంపీ తెలిపారు. నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల్లో కలిసి 10 అప్లికేషన్లు వచ్చాయని ఆయర వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం అందరి బలా బలాలు పరిశీలించే టికెట్లు ఇస్తుందని స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..MP Komati Reddy Venkat Reddy: తన స్థానం త్యాగం చేస్తే.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం తాను నల్గొండ స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తోందని ఎంపీ వివరించారు.
Translate this News: