ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు నిరాఘాటంగా సాగుతున్నాయి. నాల్గవరోజు సెషన్స్ లో భాగంగా నిన్న లోక్ సభలో అమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఈరోజు రాజ్యసభలో చర్చకు ప్రవేశపెట్టారు. కేంద్ర న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాలే ఇవాళ కూడా బిల్లును రాజ్యసభలో చదివారు. దీని తర్వాత రాజ్యసభ మెంబర్లు, ఎంపీలు బిల్లు మీద చర్చను ప్రారంభించారు.
పూర్తిగా చదవండి..Parliament session:రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, చర్చ.
పార్లమెంటు సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
Translate this News: