CAR ACCIDENT: వీడేం మనిషండీ బాబు.. పొరుగింటి వారితో గొడవ.. కారుతో ఢీకొట్టడంతో తలకిందులుగా వేలాడిన మహిళ!
పొరుగింటి ప్రసాద్తో గొడవ కారణంగా సతీష్ అనే వ్యక్తి తన కారుతో ఢీకొట్టి హత్యాయత్నంకు పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రసాద్ను లేపేయాలన్న కసితో సతీష్ తన కారుతో డ్యాష్ ఇచ్చాడు. ఈ ప్రమాదంలో ఓ మహిళ సైతం గాల్లోకి ఎగిరి గోడ గజాలలో చిక్కుకుంది.