Watch Video: రైల్వే ట్రాక్ మధ్యలో వంట చేసుకుంటున్నారు.. చివరికి
ముంబయిలోని మహిమ్ జంక్షన్ రైల్వే స్టేషన్కు దగ్గర్లో రైల్వే ట్రాక్పై కొందరు వంట వండుతున్న వీడియో వైరల్ కావడంతో దానిపై రైల్వే శాఖ స్పందించింది. వాళ్లందరూ యాచకులని.. అక్కడి నుంచి వాళ్లని ఖాళీ చేయించామని.. ఇలాంటివి జరగకుండా సిబ్బందికి ఆదేశించామని చెప్పింది.