Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. మహిళా మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరగడంతో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఇతర సామాగ్రిని కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.

New Update
Maoists encounter

Maoists

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరగడంతో ఇద్దరు మహిళా మావోయిస్టులు(Female Maoists) మృతి చెందారు. అడవుల్లో మావోయిస్టుల మాడ్ డివిజన్ సీనియర్ కేడర్ అబూజ్‌మడ్‌ ఉన్నారని సమాచారం రావడంతో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్ గార్డ్ నారాయణపుర్, కొండగావ్ ఎస్టీఎఫ్ కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు.

ఇది కూడా చూడండి: Chhattisgarh : మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. నలుగురు కీలక నేతల అరెస్ట్‌

ఇది కూడా చూడండి: Sexual Harassment : ప్లీజ్ వీడియో కాల్ లో మాట్లాడు.. ఓ చీఫ్ ఇంజినీర్ ఛీప్ ప్రవర్తన..సీతక్క ఫైర్‌

ఇది కూడా చూడండి: Maargan: మొదటి ఆరు నిమిషాలతో భయపెడుతున్న ఆంటోనీ 'మార్గన్'! వీడియో చూశారా?

ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి..

ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఇతర సామాగ్రిని కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఇన్సాస్ రైఫిల్, వైద్య పరికరాలు, ఆయుధాలు ఇతర సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ప్రస్తుతం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు