BIG BREAKING : రాజస్థాన్ పై పాక్ డ్రోన్ దాడులు.. కలెక్టర్ కీలక ప్రకటన- LIVE VIDEO

రాజస్థాన్ లోని బారాముల్లాలోనూ పాక్ డ్రోన్ కనిపించగా.. భారత సైన్యం దానిని ఆకాశంలోనే కూల్చివేసింది. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించారు. స్థానికులు ఎవరూ కూడా ఇంట్లో నుంచి బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు.

New Update
V BREAKING

భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ రెండు దేశాల ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉంది.  తాజాగా పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్మూ కశ్మీర్‌ LOC, IB వెంట పాక్ కాల్పులకు పాల్పడింది. దీనికి ధీటుగా భారత బలగాలు బదులిస్తున్నాయి.

రాజస్థాన్ లోని బారాముల్లాలోనూ పాక్ డ్రోన్ కనిపించగా.. భారత సైన్యం దానిని ఆకాశంలోనే కూల్చివేసింది. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించారు. స్థానికులు ఎవరూ కూడా ఇంట్లో నుంచి బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను అలెర్ట్ చేసేందుకు అక్కడ సైరన్లను సైతం మోగించారు.  మరోవైపు ముందు జాగ్రత్తగా పంజాబ్‌లోని పలు జిల్లాల్లో బ్లాకవుట్‌ ప్రకటించారు. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత వరుసగా రెండో రోజు పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు