Crime : అమ్మను చంపి నేరం నాన్న మీదకు తోసేద్దామని చూసి.. 14 ఏళ్ల బాలుడు దారుణం
దీపావళి పండుగ రోజున చండీగఢ్లో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. చదువు విషయంలో మందలించిందని ఆగ్రహించిన ఒక కొడుకు, తన తల్లి గొంతులో కత్తితో పొడిచి హత్య చేశాడు.
దీపావళి పండుగ రోజున చండీగఢ్లో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. చదువు విషయంలో మందలించిందని ఆగ్రహించిన ఒక కొడుకు, తన తల్లి గొంతులో కత్తితో పొడిచి హత్య చేశాడు.
చదువుకోకుండా ఇంటి వద్దనే ఉన్న కుమార్తెను చదువుకోమని తల్లి మందలించడమే తప్పయింది. మనస్థాపంతో ఆ బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
తిరుపతి జిల్లా కేవిబిపురంలో దారుణం జరిగింది. అల్లుడు కోసం కూతురుపై రోకలి బండతో మోది చంపేసింది ఓ కిరాతకపు తల్లి. కేవిబీపురంలో గ్రామంలో ఐదు నెలల క్రితం18 ఎళ్ళ బాలుడికి,15 ఎళ్ళ మైనర్ బాలికకు ప్రేమ పెళ్లి జరిగింది.
ఎస్సార్ నగర్లో ఓ కూతురు తన కన్నతల్లిని కడతేర్చింది. ఇనుప రాడ్డుతో తల్లి తలపై బాది అతి కిరాతకంగా హతమార్చింది. తల్లి టాబ్లెట్లు వేసుకోకపోవడంతో కూతురు సహనం కోల్పోయింది. ఇంట్లో ఉన్న ఇనుపరాడుతో దాడిచేసి తల్లిని హతమార్చింది.
ప్రస్తుత రోజుల్లో మానవ బంధాలు చాలా తేలిక అయిపోయాయి. తల్లి లేదు, కొడుకు లేదు, భర్త లేదు, భార్య లేదు..ఎవరిని పడితే వారినే చంపేసుకుంటున్నారు. తాజాగా మహబూాబాాబాద్ జిల్లాలో భర్త మీద అనుమానంతో క్ష తల్లి తన ఇద్దరు కొడుకులను పీక పిసికి చంపేసింది.
మాతృత్వం ఒక మధురమైన అనుభూతి. మూగజీవాలు సైతం తమ పిల్లల్ని పరాయివారు ముట్టుకుంటే సహించవు. అలాంటిది మాతృత్వానికే మచ్చతెచ్చేలా ఓ తల్లి దారుణానికి పాల్పడింది. తన ప్రియుడు వెక్కిరించాడని బిడ్డను సరస్సులో పడేసి చంపేసింది. రాజస్థాన్లోని అజ్మీర్లో జరిగిందీ ఘోరం.
తల్లి అంటే దైవంతో సమానం..అలాంటి తల్లిపై సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ కసాయి కొడుకు. కన్నతల్లి అనే కనీస సోయి లేకుండా మద్యం మత్తులో తల్లినే చెరపట్టే ప్రయత్నం చేశాడు. ఆ మృగం నుంచి తన భార్యను కాపాడుకునే క్రమంలో తండ్రిచేతిలో కుక్కచావు చచ్చాడు.
తప్పుడు ధ్రువపత్రాల వ్యవహారంలో ఇటీవల ట్రైనీ ఐఏఎస్ ఉద్యోగం కోల్పోయిన పూజా ఖేడ్కర్, ఆమె తల్లి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. వారు గతంలోనూ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తాజాగా వారు ఓ ట్రక్కు డ్రైవర్ ను కిడ్నాప్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
మెదక్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన ఓ తల్లి మూడేళ్ల కన్నకూతురిని హత్య చేసింది. కూతురు గొంతు పిసికి చంపి గోతితీసి పాతిపెట్టి ప్రియుడితోపాటు వెళ్లిపోయింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.