Singanamala Ramesh Babu: పవన్, మహేశ్ సినిమాలతో రూ.100 కోట్లు నష్టపోయా.. వారు కనీసం పట్టించుకోలేదు: నిర్మాత ఎమోషనల్!
ప్రొడ్యూసర్ శింగనమలై రమేష్ బాబు టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలతో భారీగా నష్టపోయానని అన్నారు. తాజాగా ప్రెస్మీట్ పెట్టిన ఆయన పవన్ కళ్యాణ్తో ‘కొమరం పులి’, మహేశ్ బాబుతో ‘ఖలేజా’ సినిమాలు తీసి రూ.100 కోట్లు నష్టపోయినట్లు తెలిపారు.
ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాలను నిర్మించిన ప్రొడ్యూసర్ శింగనమల రమేష్ బాబు తాజాగా మీడియా ముందుకు వచ్చి ఎమోషనల్ అయ్యారు. ఆయన ఓ కేసు విషయంలో 75 రోజుల పాటు ఉండి బయటకొచ్చిన తర్వాత దాదాపు 14 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశారు. అనంతరం ఈ కేసును విచారించిన కోర్టు ఆయన్ను నిర్దోషిగా తేల్చి.. ఇటీవల కేసు కొట్టివేసింది.
ఈ తరుణంలోనే ఆయన తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి పలు విషయాలను వెల్లడించారు. ఆయన గతంలో నిర్మించిన చిత్రాలు.. వాటి వల్ల వచ్చిన లాభాల గురించి తెలిపారు. ఇద్దరు స్టార్ హీరోల వల్ల దాదాపు రూ.100 కోట్లు నష్టపోయానని పేర్కొన్నాడు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో సినిమాలు ఎలా లేదన్నా.. ఆరు లేదా ఏడాదికి పూర్తయ్యేవి. కానీ తాను నిర్మించిన కొన్ని చిత్రాలు మాత్రం చాలా ఏళ్లు పట్టాయని అన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘కొమరం పులి’, మహేశ్ బాబు నటించిన ‘ఖలేజ’ వంటి అగ్రహీరోల చిత్రాలు చిత్రీకరణలోనే దాదాపు 3ఏళ్లు పట్టిందని అన్నారు.
అయితే అందుకు చాలా కారణాలే ఉండొచ్చు అన్నారు. ఆ ఇద్దరి పెద్ద హీరోల చిత్రాల వల్ల చాలా నష్టపోయినట్లు తెలిపారు. సుమారు రూ.100 కోట్ల వరకూ నష్టపోయానని పేర్కొన్నారు. ఆ సమయంలో తనకు ఎవరూ కనీసం ఫోన్ కూడా చేయలేదని.. ఎవరూ సపోర్ట్ చేయలేదని ఎమోషనల్ అయ్యారు.
మరోవైపు తన కేసు గురించి తెలిపారు. తనపై కేసు పెట్టిన వాళ్లు ఇండస్ట్రీ వాళ్లు కాదని అన్నారు. కానీ తాను తప్పుడు కేసులో చిక్కుకున్నప్పుడు మాత్రం ఏ ఒక్క హీరో తనకు ఫోన్ చేయలేదని ఆవేదనకు గురయ్యారు.
Singanamala Ramesh Babu: పవన్, మహేశ్ సినిమాలతో రూ.100 కోట్లు నష్టపోయా.. వారు కనీసం పట్టించుకోలేదు: నిర్మాత ఎమోషనల్!
ప్రొడ్యూసర్ శింగనమలై రమేష్ బాబు టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలతో భారీగా నష్టపోయానని అన్నారు. తాజాగా ప్రెస్మీట్ పెట్టిన ఆయన పవన్ కళ్యాణ్తో ‘కొమరం పులి’, మహేశ్ బాబుతో ‘ఖలేజా’ సినిమాలు తీసి రూ.100 కోట్లు నష్టపోయినట్లు తెలిపారు.
producer singanamala ramesh babu press meet
ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాలను నిర్మించిన ప్రొడ్యూసర్ శింగనమల రమేష్ బాబు తాజాగా మీడియా ముందుకు వచ్చి ఎమోషనల్ అయ్యారు. ఆయన ఓ కేసు విషయంలో 75 రోజుల పాటు ఉండి బయటకొచ్చిన తర్వాత దాదాపు 14 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశారు. అనంతరం ఈ కేసును విచారించిన కోర్టు ఆయన్ను నిర్దోషిగా తేల్చి.. ఇటీవల కేసు కొట్టివేసింది.
Also Read: Delhi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్ షురూ..కేజ్రీవాల్ పై హర్యానాలో ఎఫ్ ఐఆర్
ఈ తరుణంలోనే ఆయన తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి పలు విషయాలను వెల్లడించారు. ఆయన గతంలో నిర్మించిన చిత్రాలు.. వాటి వల్ల వచ్చిన లాభాల గురించి తెలిపారు. ఇద్దరు స్టార్ హీరోల వల్ల దాదాపు రూ.100 కోట్లు నష్టపోయానని పేర్కొన్నాడు.
Also Read: Cinema: తండేల్ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ఓకే చెప్పిన గవర్నమెంట్
చిత్రీకరణకే 3ఏళ్లు
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో సినిమాలు ఎలా లేదన్నా.. ఆరు లేదా ఏడాదికి పూర్తయ్యేవి. కానీ తాను నిర్మించిన కొన్ని చిత్రాలు మాత్రం చాలా ఏళ్లు పట్టాయని అన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘కొమరం పులి’, మహేశ్ బాబు నటించిన ‘ఖలేజ’ వంటి అగ్రహీరోల చిత్రాలు చిత్రీకరణలోనే దాదాపు 3ఏళ్లు పట్టిందని అన్నారు.
Also Read: మూడు గ్రూపులుగా ఎస్సీలు.. ఏ కులం ఏ గ్రూపులో ఉందో తెలుసా?.. ఫుల్ లిస్ట్ ఇదే!
రూ.100 కోట్ల వరకూ నష్టపోయా
అయితే అందుకు చాలా కారణాలే ఉండొచ్చు అన్నారు. ఆ ఇద్దరి పెద్ద హీరోల చిత్రాల వల్ల చాలా నష్టపోయినట్లు తెలిపారు. సుమారు రూ.100 కోట్ల వరకూ నష్టపోయానని పేర్కొన్నారు. ఆ సమయంలో తనకు ఎవరూ కనీసం ఫోన్ కూడా చేయలేదని.. ఎవరూ సపోర్ట్ చేయలేదని ఎమోషనల్ అయ్యారు.
Also Read:నాకు పెళ్లి అవుతుంది..ఇప్పటికైనా నా ప్రొఫెల్ ని తీసేయండిరా బాబు...అదానీ చిన్న కుమారుడి స్పెషల్ రిక్వెస్ట్!
ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు
మరోవైపు తన కేసు గురించి తెలిపారు. తనపై కేసు పెట్టిన వాళ్లు ఇండస్ట్రీ వాళ్లు కాదని అన్నారు. కానీ తాను తప్పుడు కేసులో చిక్కుకున్నప్పుడు మాత్రం ఏ ఒక్క హీరో తనకు ఫోన్ చేయలేదని ఆవేదనకు గురయ్యారు.
Actress Kalpika: సిగరేట్లు అడిగితే ఇవ్వలేదు..రిసార్ట్ వివాదంపై కల్పిక!
సినీ నటి కల్పిక తరచూ ఏదో ఒక వివాదంపై వార్తల్లో నిలుస్తుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మొయినాబాద్లోని ఓ రిసార్ట్ లో స్టే Latest News In Telugu | సినిమా | Short News
Janhvi Kapoor: జాన్వీ నయా ట్రెండ్.. పింక్ లెహంగాలో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ! పిక్స్ చూశారా
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫుల్ స్టోన్ వర్క్ తో ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ విత్ లెహంగా మ్యాచింగ్ డైమెండ్ జ్యూవెలరీ ధరించి అందంగా . Latest News In Telugu | సినిమా
Bhagyashri Borse: బ్లూ డ్రెస్లో జిగేలుమంటున్న కింగ్డమ్ బ్యూటీ.. ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాములుగా లేదుగా!
హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్లూ బేబీ కాన్ డ్రెస్లో మెరిసింది. Latest News In Telugu | సినిమా
RajaSaab: ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే పోస్టర్.. 'రాజాసాబ్' నుంచి అదిరే అప్డేట్!
'రాజాసాబ్' నుంచి విడుదలైన మరో పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈరోజు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా Short News | Latest News In Telugu | సినిమా
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్' క్లైమాక్స్ గూస్ బంప్స్ .. సెట్స్ నుంచి లీకైన సీన్ వైరల్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను చకచకా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇటీవలే సుజిత్ 'ఓజీ' Short News | Latest News In Telugu
Vishwambara Update: ‘అవతార్’ సినిమా కాపీ కొట్టిన ‘విశ్వంభర’!.. టీజర్ ట్రోలింగ్స్పై దర్శకుడు షాకింగ్ రియాక్షన్
నెటిజన్లు ట్రోల్ చేస్తున్న ‘విశ్వంభర’ టీజర్పై దర్శకుడు వశిష్ట స్పందించాడు. టీజర్లో పాప కాస్ట్యూమ్ను చూసి అవతార్ మూవీ కాపీ చేశారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
AI Jobs: మీకు ఏఐ నైపుణ్యాలుంటే భారీగా జీతాలు.. నివేదికలో సంచలన విషయాలు
Srushti IVF Center: పోలీసులకు బిగ్ షాక్..ఏపీ కేసుకు తెలంగాణలో అరెస్టా? నమ్రత ఎదురుదాడి
Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. ఆగస్టులో 10 రోజులు సెలవులు
Mudra Society : ఉద్యోగాల పేరుతో రూ.140 కోట్లు వసూలు.. ముద్ర చైర్మన్ అరెస్ట్
Israel-Hamas War: భీకర యుద్ధం.. 60 వేల మందికి పైగా మృతి