Andhra Pradesh: ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీ నామినేషన్ ముహూర్తం ఖరారే!
ఏపీలో ఎమ్మెల్సీ నగారా మోగింది. ఈసారి డాక్టర్ కొమ్మాలపాటి, పిఠాపురం వర్మ, కొణిదల నాగబాబుల ఎమ్మెల్సీ నామినేషన్ లాంఛనమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.