చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
పెండింగ్లో ఉన్న 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ . 5 నెలల్లో పూర్తి చేస్తామని హోంమంత్రి అనిత అన్నారు. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
అక్టోబర్ 3 నుంచి 13 వరకు ఏపీలో విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించిన విద్యాశాఖ. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
లడ్డూలో కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
పట్టా భూములతో పాటు డీకేటీ పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
లడ్డూ కేసులో సిట్ విచారణను నిలిపివేస్తున్నట్లు డీజీపీ ప్రకటన చేశారు. 3న తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ | తిరుపతి | Latest News In Telugu | Short News
హైడ్రా బాధితులతో హరీష్ రావు భేటీ అయ్యారు. హైడ్రా పేదల పాలిట హైడ్రొజన్ బాంబులా మారిందని అన్నారు. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
ఈరోజు దేవాలయాల్లో ప్రక్షాళన పూజలు చేయాలని జగన్ ఇచ్చిన పిలుపునకు కొడాలి నాని, వల్లభనేని వంశీ దూరంగా ఉన్నారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అతని భార్య అయేషా ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేసింది. Short News | Latest News In Telugu | సినిమా | హైదరాబాద్
కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. గత 36 గంటలకు తీవ్ర దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు