author image

V.J Reddy

By V.J Reddy

హైదరాబాద్ | రాజకీయాలు : హైడ్రాకు మరో కీలక బాధ్యతలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. చెరువుల సమీపంలోని భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతి తప్పనిసరి.

By V.J Reddy

రాజకీయాలు: వాల్మీకి స్కామ్‌పై కేటీఆర్ ట్వీట్ చేశారు. గతంలో తాము చెప్పినట్టుగానే వాల్మీకీ స్కామ్‌ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్న లోక్‌సభ ఎన్నికల్లో వాడిందని ఆరోపించారు.

By V.J Reddy

తెలంగాణ | హైదరాబాద్ | రాజకీయాలు : సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇటీవల సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

By V.J Reddy

తెలంగాణ : ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ చార్జ్‌ షీట్‌పై ఇవాళ ట్రయల్ కోర్టులో విచారణ జరగనుంది.

By V.J Reddy

CM Chandrababu: ఈరోజు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. ఏలేరు వరద ముంపు గ్రామం రాజుపాలెం గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు.

By V.J Reddy

Pithapuram Floods: భారీ వర్షాలు పిఠాపురాన్ని వరదలతో ముంచెత్తుతున్నాయి. నిన్న రాత్రి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.

By V.J Reddy

Cellars Ban: Hydలో బహుళ అంతస్తుల్లో వాహనాల పార్కింగ్‌ కోసం చేపట్టే సెల్లార్ల నిర్మాణాలకు స్వస్తి పలికేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

By V.J Reddy

MINISTER LOKESH: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జ‌గ‌న్ త‌న ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేశారని లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు.

By V.J Reddy

HYDRA: దుండిగల్‌‌లో విల్లాలను కొన్నవారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కత్వ చెరువు బఫర్‌జోన్‌ పరిధిలో 8 విల్లాలు ఉన్నాయని గతంలో చెప్పిన అధికారులు

By V.J Reddy

విశాఖలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు, ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు.

Advertisment
తాజా కథనాలు