author image

Vijaya Nimma

టీ తాగే వారు ఈ పొరపాటు చేయొద్దు
ByVijaya Nimma

రుచి మంచిదైనా ఆరోగ్యానికి హానికరం. టీలో ముల్లంగి పరాటా తింటే జాగ్రత్త, రెండింటినీ కలిపి తింటే అనేక సమస్యలు, ముల్లంగి-టీ ఒకదానికొకటి చాలా భిన్నం, ముల్లంగి-టీ తింటే ఎసిడిటీ, గుండెల్లో, పేగుల్లో మంట ఉంటుంది. వెబ్ స్టోరీస్

Bears: ఎలుగుబంటిని రక్షించిన భారత సైన్యం
ByVijaya Nimma

మంచు పర్వతంపై టిన్ క్యాన్‌లో హిమాలయన్ బ్రౌన్ ఎలుగుబంటి పిల్ల తల ఇరుక్కోవడం అటుగా వెళ్తున్న భారత సైనికులు గుర్తించారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

US: 90 ఏళ్ల బామ్మకు డిగ్రీ పట్టా..యువతకు ఆదర్శంగా రాబర్ట్ జర్నీ
ByVijaya Nimma

అమెరికాలోని న్యూ హాంపెషైర్కు చెందిన 90 ఏళ్ల రాబర్ట్ న్యూ హాంప్ షైర్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. రాబర్ట్‌ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటంతోపాటు బీమా ఏజెంట్‌ పని చేశారు. Short News | Latest News In Telugu | జాబ్స్ | లైఫ్ స్టైల్ | ఇంటర్నేషనల్

ఆడవారి ఆకృతి పెంచే యోగాసనాలు
ByVijaya Nimma

బ్రెస్ట్ సైజును పెంచుకోవడానికి సహజమైన మార్గాలు . అస్తవ్యస్తమైన జీవనశైలి, వర్కవుట్ లేక స్త్రీలో లేని ఆకృతి. అనేక రకాల శారీరక సమస్యలను ఎదుర్కోంటున్న స్త్రీలు. ఆడవారు ఎదురుకొనే సమస్యలలో రొమ్ము పరిమాణం ఒకటి . పెద్ద రొమ్ము పరిమాణం స్త్రీ శరీరాన్ని ఆకర్షణీయంగా ఉంటారు. వెబ్ స్టోరీస్

Amla Candy: ఉసిరికాయ మిఠాయితో అనేక ప్రయోజనాలు
ByVijaya Nimma

ఉసిరికాయ మిఠాయిలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్ సి, ఇతర పోషకాలు జీర్ణవ్యవస్థ, రోగనిరోధకశక్తి, కళ్లను కాంతివంతంగా మార్చేందుకు, జుట్టు ఆరోగ్యంగా ఉంచుకుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

శరీరంలో కాల్షియం లోపాన్ని ఉందా..?
ByVijaya Nimma

కాల్షియం లోపం రికెట్స్, బోలు ఎముకల వ్యాధి. వివిధ రకాల డ్రింక్స్ తాగితే సమస్య పరార్. డైరీ మిల్క్ కంటే బాదం పాలలో కేలరీలు తక్కువ. బచ్చలికూర, సోయా, ఆవు పాలలో కాల్షియం అధికం. కాల్షియం పెంచడానికి దీనిని ఉదయం అల్పాహారం తినాలి. వెబ్ స్టోరీస్

శరీరంలో సమస్యలను తొలగాలంటే ఈ నీరు బెస్ట్
ByVijaya Nimma

కరివేపాకు నీరు ఖాళీ కడుపుతో ఆరోగ్యం మెరుగు.. కరివేపాకు నీరు జీర్ణ సమస్యలను నివారిస్తుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. కరివేపాకు నీళ్లు తాగితే జుట్టు నల్లగా, ఆరోగ్యంగా , రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్

బోడుప్పల్లో భారీ గంజాయి చాక్లెట్ల పట్టివేత.. బీహార్‌ నుంచి తెప్పించి..
ByVijaya Nimma

హైదరాబాద్‌లోని బోడుప్పలో ఓ బడ్డీ కొట్టులో ఒక్కో గంజాయి చాక్లెట్లు రూ.15 చొప్పున విక్రయిస్తున్న బీహార్‌కి చెందిన వీరేంధ్రబూ అరెస్ట్. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం

Advertisment
తాజా కథనాలు