ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో ఆమ్లం స్థాయి పెరుగుతుంది. దీని వల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Vijaya Nimma
గర్భధారణ సమయంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తల్లి తీసుకునే ఆహారం నేరుగా శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఎండు రొయ్యలను తింటే బరువు తగ్గుతారు. రొయ్యలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఎండు రొయ్యలు జుట్టు కుదుళ్లకు మేలు చేస్తాయి. రొయ్యల్లో ఉండే సెలీనియం క్యాన్సర్ ప్రమాదం పరార్. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది.
టీలో కెఫిన్తో నిద్ర లేమి, ఆందోళన. అసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి వస్తుంది. జీర్ణక్రియలో చాలా సమస్యలు వస్తాయి.ఇది హిమోగ్లోబిన్ లోపానికి దారితీస్తుంది. టీ వల్ల గుండె జబ్బులు, కిడ్నీల వ్యాధులు. టీలోని టానిన్లు దంతాలను దెబ్బతీస్తాయి.
సాధారణంగా కడుపు తిమ్మిరి అజీర్ణం, గ్యాస్, డీహైడ్రేషన్, ఎక్కువ నూనె పదార్థాలు వల్ల వస్తుంది. కొన్నిసార్లు మహిళలకు పీరియడ్స్ సమయంలో నొప్పి ఉంటుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
పాప్కార్న్ చాలా మందికి ఇష్టమైన స్నాక్. మైక్రోవేవ్ పాప్కార్న్ ఎక్కువగా తినటం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ముప్పు కలిగించవచ్చు. Short News | Latest News In Telugu
భవిష్యత్తులో తల్లి కావాలని ప్లాన్ చేసుకున్న మహిళ ఇంకా సిద్ధంగా లేకపోతే.. 30-35 సంవత్సరాల వయస్సు గుడ్డు ఫ్రీజింగ్కు సరైన సమయం. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మిల్క్, వైట్ చాక్లెట్లలో చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
18 నుంచి 39 సంవత్సరాల వయస్సు కలిగిన ఆరోగ్యవంతులైన పురుషులు డొనేషన్ చేయడానికి అర్హులు. భారతదేశంలో ఒక డొనేషన్కు రూ.1,500 నుంచి 4 వేల వరకు ఇస్తారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి శ్రద్ధా క్రియ, నువ్వుల నీటితో తర్పణం చేయడం తప్పనిసరి. పవిత్ర నదుల్లో స్నానం చేస్తే 116 రెట్ల ఎక్కువ ఫలితాలు లభిస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Advertisment
తాజా కథనాలు