క్రికెటర్ రింకు సింగ్, MP ప్రియా సరోజ్ వివాహం వాయిదా పడింది. వీరి మ్యారేజ్ నవంబర్ 18, 2025న జరగాల్సి ఉండగా వాయిదా వేశారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ | నేషనల్

Seetha Ram
జీడిమెట్ల తల్లి హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. మృతురాలు అంజలి చిన్న కూతురు షాకింగ్ విషయాలు మీడియాకు వెల్లడించింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
vivo t4 ultra స్మార్ట్ఫోన్పై ఫ్లిప్కార్ట్లో భారీ డిస్కౌంట్ లభిస్తుంది. దీని 8GB/256GB వేరియంట్ రూ.40,999 ఉండగా ఇప్పుడు రూ.37,999కి లిస్ట్ అయింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
ఒకే బైక్పై ఎనిమిది మంది యువకులు ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ పోలీసులకు చిక్కిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ విషయం కేబినెట్ ప్రారంభం కాగానే పవన్.. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
అల్లు అర్జున్-అట్లీ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ నెట్టింట వైరల్గా మారింది. ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి కాగానే షూటింగ్కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా
సికింద్రాబాద్ బొల్లారం పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నతండ్రే కుమార్తెపై అత్యాచారానికి యత్నించాడు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
లండన్ నుండి ముంబై వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో 7గురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విమానం ముంబై ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత.. Short News | Latest News In Telugu | నేషనల్
ఏపీలో సినిమాను తలపించేలా ఓ రైలులో భారీ దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్ వద్ద సిగ్నల్ వైర్లు కట్ చేసి.. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లంకెలపాలెం కూడలిలో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలపైకి లారీ దూసుకెళ్లింది. క్రైం | Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు