టీమిండియా T20 ప్రపంచ కప్ గెలుచుకుని నిన్నటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. Short News | Latest News In Telugu | వైరల్ | స్పోర్ట్స్

Seetha Ram
ఇండోనేషియాలోని జకార్తా విమానాశ్రయంలో భారీ ప్రమాదం నుంచి ఓ విమానం తప్పించుకుంది. బోయింగ్ 737 విమానం ల్యాండ్.. Short News | Latest News In Telugu | వైరల్ | ఇంటర్నేషనల్
‘కన్నప్ప’ పైరసీపై మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘మా సినిమా పైరసీ బారిన పడింది. ఇప్పటికే 30వేలకు పైగా అక్రమ లింక్లు తొలగించాం. Short News | Latest News In Telugu
Vivo భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ఫోన్ను తీసుకువస్తోంది. త్వరలో Vivo X200 FEని విడుదల చేయనుంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
తొలి టీ20 మ్యాచ్లో భారత మహిళా జట్టు ఇంగ్లాండ్ను 97 పరుగుల తేడాతో ఓడించింది. భారత జట్టు విజయంలో స్మృతి మంధాన కీలక పాత్ర పోషించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణలోని మెదక్లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ జంట తమ ఇద్దరు పిల్లలను కోర్టు బిల్డింగ్ పై నుంచి కిందికి తోసి.. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
ఆర్సిబి స్టార్ బౌలర్ యశ్ దయాళ్పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. క్రైం | Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
తెలంగాణలో జూలై 1 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. Short News | Latest News In Telugu | వాతావరణం | తెలంగాణ
ఒడిశాలోని పూరిలో జరిగిన రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు ముగ్గురు స్పాట్లో మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు