author image

Manogna alamuru

వచ్చే ఏడాది రియలన్స్ జియో ఐపీఓ..112 బిలియన్ డాలర్ల సేకరణ లక్ష్యం
ByManogna alamuru

భారీ సంచలనానికి రెడీ అవుతున్నారు ముఖేష్ అంబానీ. 2025లో అంటే వచ్చే ఏడాది  రిలయన్స్ జియో నుంచి పబ్లిక్ ఇష్యూ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

Business: ఒక్కసారిగా సెన్సెక్స్ 1100 పాయింట్లు జంప్.. లాభాల్లో సూచీలు
ByManogna alamuru

ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎట్టకేలకు ఈరోజు లాభాల బాట ఎక్కింది. నిన్న అత్యంత కనిష్టానికి దిగజారిన సూచీలు ఈరోజు ఒక్కసారిగా హైజంప్ చేసి పైకొచ్చేశాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

USA: అమెరికా ఎన్నికలు...న్యూయార్క్ బ్యాలెట్ పేపర్లో బెంగాలీ
ByManogna alamuru

దాదాపు పదేళ్ళ తర్వాత అమెరికా ఎన్నికలు అయంత ఆసక్తిగా జరగుతుతున్నాయి. ప్రపంచదేశాల దృష్టి అంతా ఇప్పుడు ఇటువైపై ఉంది. ఇప్పటికే చాలా ముందస్తు ఓటంగ్ జరిగిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

అమెరికా ఎన్నికలు ఎలా జరుగుతాయి..బ్యాలెట్ పేపర్‌‌లో ఉండే అంశాలేంటి?
ByManogna alamuru

 అమెరికా ఎన్నికల్లో ఇదే చివరి రోజు. ఈరోజుతో ఫైనల్ పోలింగ్ ముగుస్తుంది. రిజల్ట్‌ కూడా వెంటనే తెలిసిపోతుంది. అయితే అమెరికాలో ఎన్నికలను ఎలా నిర్వహిస్తారు? Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం...36మంది మృతి
ByManogna alamuru

ఉత్తరాఖండ్ లో ఘర ప్రమాదం జరిగింది. అల్మోరా జిల్లాలో అదుపు తప్పి బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 36 మంది అక్కడిక్కడే చనిపోగా మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Business: దిగొచ్చిన వెండి, బంగారం ధరలు..
ByManogna alamuru

బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. బంగారం తులం మీద వెయ్యి రూపాయలకు పైగా తగ్గగా...వెండి కిలో 95 వేల దిగువకు వచ్చింది.  Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

Karnataka: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్లు
ByManogna alamuru

మైసూర్‌ అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు సమన్లు జారీ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

AP: 2029 నాటికి అర్హులందరికీ ఇళ్ళు – సీఎం చంద్రబాబు
ByManogna alamuru

రాష్ట్రంలో 2029 నాటికి అందరికీ ఇళ్ళు నిర్మించాలని లక్ష్యంతో పని చేయాలని ఏపీ సీఎ చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పీఎంఏవై 2.0 పథకం ప్రారంభానికి కేంద్రంతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ

Uttar Pradesh: ఆగ్రా లో కూలిన మిగ్–29 విమానం
ByManogna alamuru

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు దగ్గరలో మిగ్–29 యుద్ధ విమానం కుప్పకూలింది.  అయితే పైలట్ ముందే అప్రత్తమత్తమయి ముందే దూకేయడంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

మరికొన్ని గంటల్లో అమెరికా ఎన్నికలు..స్వింగ్ స్టేట్స్‌లో ముందంజలో ఎవరు?
ByManogna alamuru

దశాబ్దం తర్వాత అమెరికా ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. పదేళ్ళుగా ఎవరు గెలుస్తారనేది ముందే తెలిసిపోయింది. కానీ ఈసారి మాత్రం పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంది.Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు