131 ఏళ్ళ చరిత్రను తిరగ రాసారు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. విరామం తర్వాత మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికై సంచలనం నమోదు చేసుకున్నారు. కమలా హారిస్ మీద గ్రాండ్ విక్టరీ కొట్టి శ్వేత భవనంలోకి అడుగుపెడుతున్నారు ట్రంప్...Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఇప్పటి వరకు ప్రశాంతంగానే సాగుతున్నాయి. అక్కడక్కడా సాంకేతిక సమస్యలు, బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్లో లోపాలు ఎదురైనప్పటికీ అవి వెంటవెంటనే సాల్వ్ అయిపోయాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
రిపబ్లిక్ పార్టీ అభ్యర్ధి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య మెలానియా తో కలిపి ఆయన ఓటు వేయడానికి వచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతీ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆమె పీఏ వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ
తమ కుటుంబంపై వచ్చిన అసత్య ప్రచారాలకు వైఎస్ విజయమ్మ కొద్దిసేపటి క్రితం కౌంటర్ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్ఆరని ఆమె మండిపడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | కడప
పారదర్శకంగా, పకడ్బందీగా మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చేయాలని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈనెల 11న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం చేయనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ
వయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయడంపై బీజేపీ పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంకలను రాక్షసులతో పోలుస్తూ ట్వీట్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికాలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. కొన్ని గంటల్లో ఫలితాలుకూడా తెలిసిపోతాయి. ఈ నేపథ్యంలో చాలా కీలక విషయాలు తెలుస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఇప్పటికే చాలాశాతం ఓటింగ్ నమోదైంది. ఈరోజు ఫైనల్ ఇన్ పర్శన్ పోలింగ్ జరుగుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భారీ సంచలనానికి రెడీ అవుతున్నారు ముఖేష్ అంబానీ. 2025లో అంటే వచ్చే ఏడాది రిలయన్స్ జియో నుంచి పబ్లిక్ ఇష్యూ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/11/06/JX0SPYeAtZcVCLkHu7ge.jpg)
/rtv/media/media_files/2024/11/06/us4.jpg)
/rtv/media/media_files/2024/11/05/8fHumtsN0DkPUH8U9uoY.jpg)
/rtv/media/media_files/2024/11/05/exxnoHatboY7Qy8IU6aS.jpg)
/rtv/media/media_files/2024/11/04/U6uDBb5wP4p7BreW3RxD.jpg)
/rtv/media/media_files/2024/11/05/sv0Cdb8sIEByqgLjl7fn.jpg)
/rtv/media/media_files/2024/11/05/4VBWEVH1LRwX44NVa7PB.jpg)
/rtv/media/media_files/2024/11/03/0T7C16oNbbO2cBGQtcDU.jpg)
/rtv/media/media_files/2024/11/05/DUfXmYXE7ywhP4uYC77I.jpg)
/rtv/media/media_files/2024/11/03/MHoqmXbK1wNUFlq4SPiV.jpg)