author image

Manogna alamuru

TS: షాద్ నగర్ ప్రైవేట్ పాఠశాలలో ఘోరం..విద్యార్థి ఆత్మహత్య
ByManogna alamuru

తాజాగా షాద్ నగర్ లో ఓ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న పిల్లాడు, ప్రిన్సిపల్ తిట్టాడని ఆత్మహత్య చేసుకున్నాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ

USA: హెచ్ 1 బీ ఆటో రెన్యువల్ రద్దు చేస్తారా?
ByManogna alamuru

ట్రంప్ ప్రెసిడెన్సీలో అన్నీ డైనమిక్ గా మారిపోతున్నాయి. ఇప్పుడు హెచ్ 1 బీ, ఎల 1 వీసాల ఆటో రెన్యువల్ ను కూడా రద్దు చేస్తారనే వాదన వినిపిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Sweden: స్వీడన్ లో కాల్పులు..పది మంది మృతి
ByManogna alamuru

స్వీడన్ కాల్పులు కలకలం రేగింది. అక్కడి ఒరెబ్రో నగరంలో ఓ అడల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్ లో కాల్పులు జరిగాయి. ఇందులో కాల్పుల జరిగిన వ్యక్తితో పాటూ మరో పది మంది మృతి చెందారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Bengaluru: రాహుల్ ద్రావిడ్ కారుకు ప్రమాదం..
ByManogna alamuru

ఇండియా టీమ్ హెడ్ కోచ్,  ద వాల్ రాహుల్ ద్రావిడ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన కారును ఆటో ఢీకొట్టడంతో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్ | నేషనల్

Cinema: తండేల్ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ఓకే చెప్పిన గవర్నమెంట్
ByManogna alamuru

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ మరో మూడు రోజుల్లో విడుదల కానున్న ఈ మూవీ టీమ్ కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా

Delhi: మొదటి రెండు గంటల్లో 8శాతం పోలింగ్..ఓటేసిన ప్రముఖులు
ByManogna alamuru

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొదటి రెండు గంటల్లో దాదాపు 8.10 శాతం పోలింగ్ నమోదైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

USA: ఇరాన్ అణ్వాయుధాలకు ట్రంప్ అడ్డుకట్ట...
ByManogna alamuru

అణ్వాయుధాల తయారీకి అన్నీ సిద్ధం చేసుకుంటున్న ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి దెబ్బ కొట్టారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Delhi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్  షురూ..కేజ్రీవాల్ పై హర్యానాలో ఎఫ్ ఐఆర్
ByManogna alamuru

దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ షురూ అయింది. సాయంత్రం ఆరు గంటల వరకూ ఓటింగ్ జరగనుంది. 1. 56 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఓటేయనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Tirupathi: తిరుపతి-చెన్నై హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
ByManogna alamuru

చిత్తూరు జిల్లా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి, చెన్నై రోడ్డులో లారీ, బస్సు ఢీకొన్నాయి. ఇందులో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్

Kolkata: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ విద్యార్ధిని ఆత్మహత్య
ByManogna alamuru

కోలకత్తా ఆర్జీకర్ కాలే్ అండ్ హాస్పటల్. దేశంలో దీని పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. జూనియర్ డాక్టర్ రేప్, హత్య తరువాత ఈ ఆసుపత్రి పేరు మారు మోగిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు