జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం కేంద్రం మహిళల మిస్సింగ్ డేటా బయటపెట్టడంతో దీనిపై వాసిరెడ్డి పద్మ స్పందించారు. రాజ్యసభలో కేంద్రమంత్రి ప్రకటన చేశారంటూ పవన్ హడావిడి చేస్తున్నారని, టాప్ టెన్ లో ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లోని మహిళల మిస్సింగ్ గురించి మాత్రమే పవన్ కళ్యాణ్ ఎందుకు తాపత్రయపడుతున్నారని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Vasireddy Padma: పవన్ కళ్యాణ్ సినిమాలతోనే మహిళల మిస్సింగ్: వాసిరెడ్డి పద్మ
పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడే కాదు.. పిచ్చిపుత్రుడు కూడా అని వాసిరెడ్డి పద్మ తెలిపారు. పని చేస్తున్న వ్యవస్థల మీద పవన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా మహిళ మిస్సింగ్ జరుగుతుంది అంటున్న పవన్.. పక్కన ఉన్న తెలంగాణలో ఏ వ్యవస్థ ద్వారా...
Translate this News: