తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా భాగ్యనగరం భారీగా కురుస్తున్న వర్షాలకు తడిసిముద్దవుతుంది. హైదరాబాద్ లోని ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. దీంతో హుస్సేన్ సాగర్ కు భారీగా వరద వచ్చి చేరుతుంది.
పూర్తిగా చదవండి..Minster KTR: హుస్సేన్ సాగర్ లో వరద పరిస్థితిని పరిశీలించిన మంత్రి కేటీఆర్
Translate this News: