జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అమ్మాయిల అదృశ్యంపై చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపాయి. ఆంధ్రప్రదేశ్ లో బాలికలు, మహిళలపై కేంద్ర ప్రభుత్వం లెక్కలు బయటపెట్టడంతో మరోసారి అధికార పార్టీ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశాయి. మంత్రులు, వైసీపీ నేతలు వరుసగా పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి ఆర్కే రోజా కూడా జనసేనానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..పవన్ వల్ల ఎంతమంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్క తేలాలి: మంత్రి రోజా
పవన్ కళ్యాణ్ వల్ల ఎంత మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్క తేలాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళల అదృశ్యంపై ఏ నిఘా సంస్థ.. పవన్ కు నివేదిక ఇచ్చిందో చెప్పాలని రోజా..
Translate this News: