ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం విజయవాడలో పర్యటించారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం జగన్ కు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యే లు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం బ్యాక్ నూతన లోగో, పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. కొత్త బ్రాండ్ సంకల్ప్ ప్రాజెక్ట్ ను..

E. Chinni
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు షాక్ ఇచ్చింది సుప్రీం కోర్టు. మార్గదర్శి కేసులో సీఎంకు మరో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు నుంచి ఆంధ్ర ప్రదేశ్ కి కేసుల బదిలీకి నిరాకరించింది సుప్రీం కోర్టు. ఇటీవల మార్గదర్శి కేసులను విచారించే న్యాయపరిధి తెలంగాణ హైకోర్టుకు లేదంటూ..
Akkineni Naga Chaitanya | శ్రీకాకుళం మత్స్యకారులతో మాట్లాడి వారి జీవన విధానం,స్థితి గతులను పరిశీలించడానికి చైతన్య అక్కడికి వెళ్లినట్లు చెప్పారు
వరద బాధిత ప్రాంతాల్లో సమర్థవంతంగా సహాయ పునరావాసం కార్యక్రమాలు జరగాలన్నారు. విమర్శలకు తావులేకుండా చూడాలి.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపత్తుల సమయంలో కలెక్టర్లు సహా, అధికారులకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నామన్నారు. అవసరమైన వనరులను సమకూరుస్తూ మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నామని అన్నారు సీఎం. టీఆర్-27 నిధులను సకాలంలో విడుదల చేస్తున్నానని తెలిపారు. సహాయ, పునరావాస చర్యలు సమర్థవంతంగా..
సకాలంలో రుణాలు చెల్లించే మహిళలకు ఇప్పటివరకూ వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.4,696,05 కోట్లు చెల్లించాలమని చెప్పారు. పొందుపు సంఘాలకు రుణాలపై 9 శాతం వడ్డీ వర్తింపజేసేలా బ్యాంకర్ల సమావేశంలో ఒత్తిడి తెచ్చి చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని మహిళలు ఆదాయ మార్గాలుగా మార్చుకోవాలని సూచించారు. చేయూత కార్యక్రమంలో స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సీఎం..
ప్రస్తుత కాలంలో ఎలక్ట్రికల్ కార్స్, బైక్స్ , స్కూటర్స్ వినియోగాం జోరుగా సాగుతోంది. ఈ మధ్య విపరీతంగా పెట్రోల్ రేట్లు పెరగడంతో చాలా మంది ఎలక్ట్రికల్ వాహనాల మీద పడ్డారు. దీంతో వీటి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. అయితే కొన్నాక మాత్రం బాధపడాల్సి వస్తోంది. ఎందుకు కొన్నాం రా.. బాబు అనిపించేలా చేస్తున్నాయి. అలాగే ఈ మధ్య చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ వాహనాలు పేలిన ఘటనలు..
Three persons died due to electric shock in Vizianagaram - కొత్త ఇంటికి స్లాబ్ నిమిత్తం ఐరన్ రాడ్లను అమర్చే క్రమంలో కేసరి, చంద్రశేఖర్ లు ఇద్దరూ కరెంట్ షాక్ గురయ్యారు. ఇది గమనించిన అంగన్వాడీ ఆయా రియమ్మ వారిని కాపాడేందుకు ప్రయత్నించింది. కానీ ఆమెకి కూడా విద్యుత్ షాక్..
R-5 zone in Amaravati - ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రాజధాని ప్రాంత రైతుల అభ్యంతరాలను కాదని అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ తోనే ఈ వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీఆర్డీఏ చట్ట సవరణ చేసిన ప్రభుత్వం, అమరావతి ప్రజా రాజధాని కావాలంటే..
Amaravati R5 Zone Houses | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చింది హైకోర్టు. అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్..
Advertisment
తాజా కథనాలు