Three persons died : కరెంట్ షాక్ తో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని విజయనగరం(Vizianagaram) జిల్లాలో జరిగింది. జిల్లాలోని సంతకవిటి మండలం సోమన్న పేటలో విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించారు. అదే గ్రామానికి చెందిన రామినాయుడు ఇంటి నిర్మాణ పనులు చేసేందుకు భవన నిర్మాణ కార్మికులు వచ్చారు.
పూర్తిగా చదవండి..విజయనగరంలో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి
కొత్త ఇంటికి స్లాబ్ నిమిత్తం ఐరన్ రాడ్లను అమర్చే క్రమంలో పట్టుకున్న ఇనుప చువ్వ ప్రమాదవ శాత్తూ దగ్గరలో ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో కేసరి, చంద్రశేఖర్ లు ఇద్దరూ కరెంట్ షాక్ గురయ్యారు. ఇది గమనించిన అంగన్వాడీ ఆయా రియమ్మ వారిని కాపాడేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె కూడా విద్యుత్ షాక్..
Translate this News: