Akkineni Naga Chaitanya at Srikakulam : ‘కస్టడీ’ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అక్కినేని నాగచైతన్య. దీంతో నెక్ట్స్ తాను చేసే మూవీపై మంచి ఫోకస్ పెట్టారు. అందులోనూ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు. గతంలో తనతో ‘ప్రేమమ్, సవ్యసాచి’ చిత్రాలు తెరకెక్కించిన డైరెక్టర్ చందూ మొండేటితో చైతన్య మరో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ అయింది. ఈ చిత్రం ఓ మత్స్యకారుడి నిజ జీవితం ఆధారంగా చేయబోతున్నారట. ఈ సినిమాలో చైతన్య మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడు.
పూర్తిగా చదవండి..శ్రీకాకుళంలో నాగచైతన్య.. మత్స్యకారుడి జీవితం ఆధారంగా సినిమా
Translate this News: