ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళలకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్సార్ సున్నా వడ్డీని ఆగష్ట్ 10వ తేదీన మరో విడత అందజేస్తామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాల అమలు తీరుపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. జులై 26న జరగాల్సిన ఈ కార్యక్రమం వర్షాల కారణంగా వాయిదా పడింది.
పూర్తిగా చదవండి..డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. మరో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ విడుదల అప్పుడే!!
సకాలంలో రుణాలు చెల్లించే మహిళలకు ఇప్పటివరకూ వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.4,696,05 కోట్లు చెల్లించాలమని చెప్పారు. పొందుపు సంఘాలకు రుణాలపై 9 శాతం వడ్డీ వర్తింపజేసేలా బ్యాంకర్ల సమావేశంలో ఒత్తిడి తెచ్చి చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని మహిళలు ఆదాయ మార్గాలుగా మార్చుకోవాలని సూచించారు. చేయూత కార్యక్రమంలో స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సీఎం..
Translate this News: