జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన వారాహి విజయ యాత్రను ఇప్పటివరకు రెండు విడతలు నిర్వహించిన విషయం తెలిసిందే. త్వరలోనే వారాహి యాత్ర తదుపరి విడతను విశాఖ పట్నం నుంచి ప్రారంభించనున్నారు. ఈ యాత్ర ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రను విజయవంతం చేయండంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
పూర్తిగా చదవండి..ఈ నెల 10 నుంచి విశాఖలో పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’
ఇప్పుడు అందరి చూపు పవన్ కల్యాణ్ పై ఉంది. మొదటి రెండు విడతల వారాహి యాత్రలతో వైసీపీకి వణుకు పుట్టించిన పవన్ మూడో విడత యాత్రలో ఏం చేయబోతున్నారు? ఎలాంటి మెరుపులు మెరిపించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Translate this News: