షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణీ ముఖర్జీకి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ ఆమె పిటిషన్ వేసింది. ఈ క్రమంలో మీరు విదేశాలకు వెళ్తే మళ్లీ తిరిగి వస్తారన్న గ్యారంటీ కోర్టుకి లేదంది Short News | Latest News In Telugu | నేషనల్

Bhavana
ByBhavana
వుహాన్ ల్యాబ్ లో కరోనా వైరస్ జన్యుమార్పిడి పరిశోధనలు నిర్వహించలేదని చైనా స్పష్టం చేసింది. వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో కరోనా వైరస్ పై గెయిన్ ఆఫ్ ఫంక్షన్ స్టడీస్ నిర్వహించలేదని పేర్కొంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
వృషభరాశి వారికి ఈ రోజు అత్యంత ఫలదాయకమైన రోజు. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో మంచి పురోగతి ఉంటుంది. మీ కార్యదీక్ష, పట్టుదలతో అందరికి ఆదర్శంగా నిలుస్తారు. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే...Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
హైదరాబాద్ మెట్రో ఛార్జీలను పెంచే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.ఎల్ అండ్ టీ సంస్థ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై అంతర్గతంగా కసరత్తు చేస్తోంది. ఏడు సంవత్సరాల క్రితం ధరలే ఇప్పటికీ ఉన్నాయి.Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివారం వారం క్రితం జరిగింది. ఈ వేడుకలో గౌతమ్ అదానీ తన భార్య ప్రీతి, తన కుమారుడు జీత్ మధ్య ఉన్నఅనుబంధం గురించి చాలా గొప్పగా మాట్లాడారు. పూర్తి వివరాలు ఈ కథనంలో...Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
కొబ్బరి నీరు చల్లదనాన్ని అందిస్తుంది. అందుకే శీతాకాలంలో సరైన సమయంలో కొబ్బరి నీళ్లు తాగాలి. పోషకాలు అధికంగా ఉండే కొబ్బరి నీళ్లు ఉదయం తాగడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
చల్లటి నీరు తాగడం వలన కొన్ని సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే చల్లటి నీరు తాగడం వల్ల ఒక వ్యక్తి చనిపోవడం అనేది చాలా తక్కువ, అరుదైన సందర్భాల్లో జరుగుతుందని తెలుస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
అమెరికా గాజాను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.దాన్ని స్వాధీనం చేసుకుంటాం. గాజాను రక్షించి పునరుద్ధరిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆలోచన అమెరికాకు లేదని అన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
సాధారణంగా ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ విమానంలో వెళ్లాలంటే మహా అయితే ఓ మూడు నాలుగు వేలు అవుతాయి. కానీ కుంభమేళా కారణంగా ప్రస్తుతం ఛార్జీలు 80 వేలకు చేరుకున్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఎలాన్ మస్క్కి ట్రంప్ మరిన్ని అధికారాలు అప్పజెప్పారు.ఈ మేరకు ఆయన నిర్వర్తిస్తున్న డోజ్ విభాగానికి ప్రత్యేక అధికారాలిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై అధ్యక్షుడు తాజాగా సంతకం చేశారు. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News
Advertisment
తాజా కథనాలు