/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
TSPSC Group 1 Update: గతంలో హైకోర్టు గ్రూప్-1 పరీక్షను రద్దు చేయడంతో.. ఈ తీర్పును సవాలు చేస్తూ TSPSC సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Madhya Pradesh Bulldozer: క్రిమినల్ కేసులు నమోదైనవారి ఇళ్లు, ఆస్తులను బల్డోజర్తో కూల్చివేయడం అధికారులకు ఫ్యాషన్గా మారిపోయిందని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Robbery in Ayodhya: అయోధ్యలో భక్తుల రద్దీని అవకాశంగా భావిస్తున్న దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా కరీంనగర్కు చెందిన ఓ మహిళ మంగలసూత్రాన్ని దొంగలు ఎత్తుకెళ్లడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు 60 మంగలసూత్రాలు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు.
Komatireddy Vs Harish rao in Telangana Assembly: కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర ప్రజలు, బీఆర్ఎస్ విజయమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
Bihar Floor Test: నేడు బిహార్ అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో సీఎం నితీష్ కుమార్-బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం గెలిచింది.
Speaker Awadh Bihari Chaudhary: ప్రస్తుత స్పీకర్, ఆర్జేడీ నేత అవధ్ చౌదరీపై ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టి అనర్హత వేటు వేసింది.
BJP Rajya Sabha Election Candidate List: బీజేపీ అధిష్ఠానం పద్నాలుగు మంది రాజ్యసభ అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది.
Advertisment
తాజా కథనాలు