Robbery in Ayodhya Ram Mandir: ఈ ఏడాది జనవరి 22న ఉత్తరపప్రదేశ్లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా రామమందిర ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోజు నుంచి నిత్యం లక్షలాది మంది భక్తులు రాములవారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు. అయితే భక్తుల రద్దీని అవకాశంగా భావిస్తున్న దొంగలు (Thieves) రెచ్చిపోతున్నారు. భక్తులకు సంబంధించిన నగదు, బంగారం అలాగే ఇతర విలువైన భక్తులు ఎత్తుకెళ్తున్నారు. అయితే ఇటీవల కరీంనగర్కు (Karimnagar) చెందిన కొంతమంది భక్తులు రామ్లల్లాను (Ram Lalla) దర్శించుకునేందుకు అయోధ్యకు వెళ్లారు.
పూర్తిగా చదవండి..Ayodhya Ram Mandir: అయోధ్యలో రెచ్చిపోతున్న దొంగలు.. 60 మంగల సూత్రాలు చోరీ..
అయోధ్యలో భక్తుల రద్దీని అవకాశంగా భావిస్తున్న దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా కరీంనగర్కు చెందిన ఓ మహిళ మంగలసూత్రాన్ని దొంగలు ఎత్తుకెళ్లడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు 60 మంగలసూత్రాలు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు.
Translate this News: