Madhya Pradesh Bulldozer News: ఈ మధ్య ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు ఉన్నవారి ఇళ్లను బుల్డోజర్తో కూల్చేసిన సంఘటనలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై దాఖలైన పిటిషన్పై మధ్యప్రదేశ్ హైకోర్టు (MP High Court) విచారణ చేసింది. క్రిమినల్ కేసులు నమోదైనవారి ఇళ్లు, ఆస్తులను బల్డోజర్తో పడగొట్టించడంపై కఠిన వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి నియమ నిబంధనలు తీసుకోకుండా చర్యలు తీసుకోవడం పురపాలక అధికారులకు ఫ్యాషన్గా మారిందని పేర్కొంది.
పూర్తిగా చదవండి..Madhya Pradesh High Court: బుల్డోజర్తో ఇళ్లను కూల్చడం ఫ్యాషన్ అయిపోయింది: మధ్యప్రదేశ్ హైకోర్టు
క్రిమినల్ కేసులు నమోదైనవారి ఇళ్లు, ఆస్తులను బల్డోజర్తో కూల్చివేయడం అధికారులకు ఫ్యాషన్గా మారిపోయిందని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఇంటిని కూల్చేశారని ఓ నిందితుడి బాధితురాలు పిటిషన్ వేయగా..హైకోర్టు ఇలా వ్యాఖ్యానించింది.
Translate this News: