గత ఏడాది ఆస్ట్రేలియా.. భారత్కు రెండు ఐసీసీ ట్రోఫీలను దూరం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి కూడా ఆసీస్ దెబ్బకొట్టింది. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 254 పరుగుల ఛేదనకు దిగిన భారత్ 43.5 ఓవర్లలో కేవలం 174 పరుగులకు ఆలౌట్ అయ్యింది. చివరికి ఆసిస్.. 79 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకుంది.
పూర్తిగా చదవండి..ICC Under 19 World Cup 2024: కంగారులే కప్పు కొట్టేశారు భయ్యా.. 😒
అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 254 పరుగుల ఛేదనకు దిగిన భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆసిస్ 79 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకుంది.
Translate this News: