APCC Chief YS Sharmila Deeksha in Delhi: ఏపీలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి స్వీకరించిన వైఎస్ షర్మిల దూకుడుగా వ్యహరిస్తున్నారు. తనదైన శైలిలో ప్రభుత్వంపై, ఇతర పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉన్నది తన అన్న సీఎం జగన్ (CM Jagan) అయిన సరే ఏపీ అభివృద్ధిపై నిలదీస్తున్నారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేజిక్కించుకున్నప్పటి నుంచి ఏపీకి ప్రత్యేక హోదా (AP Special Status) ఇవ్వాలనే డిమాండ్ ను కేంద్రం ముందుకు తీసుకెళ్లింది. తాజాగా దీనిపై ఆమె దీక్షకు దిగారు.
పూర్తిగా చదవండి..YS Sharmila: ఏపీకి ప్రత్యేక హోదా.. ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీసీసీ చీఫ్ షర్మిల ఢిల్లీలో దీక్షకు దిగారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీలోని జాతీయ నేతలను కలిసి తమ పోరాటానికి మద్దతు కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని వారిని కోరారు.
Translate this News: