అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్కు బిగ్ షాక్ తగిలింది. అతడిని అరెస్టు చేసి చేవెళ్ల కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు అఘోరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అఘోరీని సంగారెడ్డి సబ్ జైలుకు (కంది జైలు) తరలించారు. కోర్టులో విచారణ అనంతరం అఘోరీ తరఫు లాయర్ సంచలన విషయాలు బయటపెట్టారు. కోర్టులో ఎలాంటి వాదనలు జరగలేదని ఆయన అన్నారు. కోర్టు తరపున అడ్వకేట్ను పెట్టుకునే స్థోమత లేనివారికి కోర్టు తనను అపాయింట్ చేయడం జరిగిందని లాయర్ అన్నారు.
ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
10 ఏళ్ల వరకు శిక్ష
కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత బెయిల్ వస్తాదా? రాదా ? అనేది తెలుస్తుందని ఆయన అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని.. తప్పు చేసిన వారు కచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పుకొచ్చారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించడం చాలా తప్పు అని.. ఒకవేళ అఘోరీ చేసింది తప్పు అని నిర్దారణ అయిన తర్వాత శిక్ష కచ్చితంగా పడుతుందని అన్నారు. ఒకేవేళ అఘోరీ తప్పు చేసినట్లు రుజువు అయితే 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం
లింగ నిర్ధారణ పరీక్షలు
చీటింగ్ కేసులో అరెస్టైన అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది.
aghori | aghori Arrest | aghori sri varshini | Lady Aghori Sri Varshini | latest-telugu-news | telugu-news
Aghori - Sri Varshini: అఘోరీకి దిమ్మతిరిగే షాక్.. 10 ఏళ్లు జైల్లోనే - లాయర్ సంచలన వ్యాఖ్యలు
లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీని అనంతరం అఘోరీ కోసం కోర్టు నియమించిన లాయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అఘోరీ తప్పు చేసినట్లు రుజువైతే 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని అన్నారు.
అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్కు బిగ్ షాక్ తగిలింది. అతడిని అరెస్టు చేసి చేవెళ్ల కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు అఘోరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అఘోరీని సంగారెడ్డి సబ్ జైలుకు (కంది జైలు) తరలించారు. కోర్టులో విచారణ అనంతరం అఘోరీ తరఫు లాయర్ సంచలన విషయాలు బయటపెట్టారు. కోర్టులో ఎలాంటి వాదనలు జరగలేదని ఆయన అన్నారు. కోర్టు తరపున అడ్వకేట్ను పెట్టుకునే స్థోమత లేనివారికి కోర్టు తనను అపాయింట్ చేయడం జరిగిందని లాయర్ అన్నారు.
ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
10 ఏళ్ల వరకు శిక్ష
కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత బెయిల్ వస్తాదా? రాదా ? అనేది తెలుస్తుందని ఆయన అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని.. తప్పు చేసిన వారు కచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పుకొచ్చారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించడం చాలా తప్పు అని.. ఒకవేళ అఘోరీ చేసింది తప్పు అని నిర్దారణ అయిన తర్వాత శిక్ష కచ్చితంగా పడుతుందని అన్నారు. ఒకేవేళ అఘోరీ తప్పు చేసినట్లు రుజువు అయితే 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం
లింగ నిర్ధారణ పరీక్షలు
చీటింగ్ కేసులో అరెస్టైన అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది.
aghori | aghori Arrest | aghori sri varshini | Lady Aghori Sri Varshini | latest-telugu-news | telugu-news
Minister Kollu Ravindra : ఏపీలో వారందరికీ రూ.10 వేలు. మంత్రి సంచలన ప్రకటన
ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. ప్రతి ఆటో డ్రైవర్కు త్వరలో రూ.10వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
konaseema : కోనసీమలో కొత్త దేవుడు.. శనివారమే దర్శనం.. సాక్షాతూ వెంకన్నేనట!
కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో కొత్త దేవుడు వెలిశాడు. ఎస్ మూలపోలంలో దేవుడు బాబుగా మారాడు భాస్కరరావు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి ఆంధ్రప్రదేశ్
Srishti Test Tube Baby Center : స్పష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్... రాత్రికిరాత్రే అంతా మాయం
స్పష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ ...సెంటర్ను రాత్రికి రాత్రే ఎత్తేశారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Special Trains: తిరుపతి - శిర్డీ మధ్య 18 ప్రత్యేక రైళ్లు..
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతి - సాయినగర్ శిర్డీ మధ్య రైల్వేశాఖ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Srishti Test Tube Baby Center: ఎంతకు తెగించార్రా.. బిడ్డను కొనుక్కొచ్చి నాటకం - ‘సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్' కేసులో సంచలన నిజాలు..
హైదరాబాద్లోని ‘సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రైం | Short News | Latest News In Telugu | వైజాగ్ | విజయవాడ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Ap Crime News: ఏపీలో దారుణం.. భార్యపై అనుమానం - పిల్లల ముందే రాయితో కొట్టి కొట్టి..!
ఏపీలో దారుణం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కొంతమూరులో మాణిక్యం అనే వ్యక్తి తన భార్య ఉషారాణిపై అనుమానంతో ఆమెను హతమార్చాడు. క్రైం | Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
Operation Mahadev: పహల్గామ్ ఉగ్రవాదుల్ని పట్టించిన చైనా డివైస్.. ఆ 45 నిమిషాలు ఏం జరిగింది?
Karnataka: అమేజింగ్.. 6 నెలల వయసులో చిన్నారి వరల్డ్ రికార్డు
China Floods: ముంచెత్తుతున్న భారీ వరదలు.. భయపడుతున్న ప్రజలు.. 34 మంది మృతి?
BIG BREAKING: నిమిష ఉరిశిక్ష రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర విదేశాంగ శాఖ
Earthquake Today: ఒకేసారి రెండు భారీ భూకంపాలు.. గజగజ వణికిపోయిన ప్రజలు