PM Modi: వైసీపీ హయాంలో అభివృద్ధి సున్నా.. అవినీతి 100 శాతం : ప్రధాని మోదీ
ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ అన్నారు. వికసిత్ భారత్ కోసం ఇదో పెద్ద ముందడుగు కానుందని తెలిపారు. వైసీపీ హయాంలో అభివృద్ధి సున్నా.. అవినీతి 100 శాతం జరిగిందని విమర్శించారు.