TDP- YCP: కాకినాడ జిల్లా గాడిమొగలో ఉద్రిక్తత.. టీడీపీ ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు..!
కాకినాడ జిల్లా గాడిమొగ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గ్రామంలో వెళ్లొదంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో, ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతవారణం నెలకొంది.