Junk Food Day: జంక్ ఫుడ్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?
ప్రతి సంవత్సరం ఈరోజు అంటే జూలై 21న జంక్ ఫుడ్ డే జరుపుకుంటారు. జంక్ ఫుడ్ అస్సలు తినని వారు ఒక్కరోజు తింటే ప్రత్యేకించి ఇబ్బంది ఉండదు. అందుకే ప్రపంచ దేశాలు ఈ రోజుకు ప్రాధాన్యతను ఇచ్చాయి.
ప్రతి సంవత్సరం ఈరోజు అంటే జూలై 21న జంక్ ఫుడ్ డే జరుపుకుంటారు. జంక్ ఫుడ్ అస్సలు తినని వారు ఒక్కరోజు తింటే ప్రత్యేకించి ఇబ్బంది ఉండదు. అందుకే ప్రపంచ దేశాలు ఈ రోజుకు ప్రాధాన్యతను ఇచ్చాయి.
కువైట్లోని ఒక స్టోర్ లో విక్రయిస్తున్న చెప్పుల ధరలు చూసిన భారత నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు. వాటి విలువ అక్షరాల మన భారత కరెన్సీలో లక్ష రూపాయలుగా ఉంది.దీంతో కొందరు నెటిజన్లు మన టాయిలెట్స్ లో వాడే చెప్పులు లాగా ఉన్నాయి..వీటికి అంత ధర ఎందుకని కామెంట్స్ చేస్తున్నారు.
అమెజాన్లో కొనసాగుతున్న ప్రైమ్ డే సేల్లో, ఆపిల్, శాంసంగ్ మరియు వన్ప్లస్ వంటి బ్రాండ్ టాబ్లెట్లపై భారీ తగ్గింపు లభిస్తుంది. మీరు ICICI బ్యాంక్ మరియు SBI బ్యాంక్ కార్డ్ల ద్వారా చెల్లింపుపై 10% అదనపు తగ్గింపు పొందవచ్చు.
సత్య నాదెళ్ల నికర విలువ దాదాపు రూ.7,500 కోట్లు. 2023లో నాదెళ్ల జీతం 4.85 కోట్ల డాలర్లు అంటే 4 బిలియన్ల 3 కోట్ల 64 లక్షల 63 వేల 425 రూపాయలు. ఇందులో నాదెళ్ల బేసిక్ వేతనం 25 లక్షల డాలర్లు కాగా, బోనస్ 64 లక్షల డాలర్లకు పైగా ఉంది.
అబ్బసొత్తు కాదురా.. టాలెంట్ అని నిరూపించారు ఈ చిన్నారులు. కేవలం టేబుల్స్, బకెట్స్, స్టిక్స్ సహాయంతో లియో సినిమాలోని అనిరుధ్ హిట్ సాంగ్ 'బాదాస్ మా' అద్భుతంగా ప్లే చేసి ఔరా అనిపించారు. అనిరుధ్ ను తలదన్నేలా ఉందంటూ నెటిజన్లు వీరి వీడియోను వైరల్ చేస్తూ అభినందిస్తున్నారు.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నిండుకుండలా మారిన కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీ వీడియోలను కేటీఆర్ నెట్టింట పోస్ట్ చేశారు. కాంగ్రెస్ కుల్లు, కుతంత్రాలను కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుందని విమర్శలు గుప్పించారు.
వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేయడం మాత్రమే కాదని..రెండు కుటుంబాలను ఆత్మీయులుగా మార్చే సంతోషకరమైన వేడుక అని ముఖేష్ అంబానీ భావోద్వేగంతో తెలిపారు.తన చిన్న కుమారుడి వివాహం సందర్భంగా ఆశీర్వదించడానికి వచ్చిన ఆధ్యాత్మికవేత్తలు,పండితులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
పుణెలో ట్రైనీ ఐఏఎస్ గా ఉన్న పూజా ఖేద్కర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. పూజపై యూపీఎస్సీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటీసు జారీ చేసింది.