ఇటీవల జరిగిన జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక(by election in jubilee hills 2025)ల్లో రిగ్గింగ్ జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు(Telangana BJP President Ramchander Rao) సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ , బీఆర్ఎస్ రెండు పార్టీలు రిగ్గింగ్ పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. రెండు పార్టీలు పెద్ద ఎత్తున డబ్బులు పంచి దొంగ ఓట్లు వేయించారన్నారు. అయినా జూబ్లిహిల్స్(Jubilee Hills By Election 2025 Result) లో గెలుస్తామనే నమ్మకంతో ఉన్నామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవలసిన అవసరం లేదని, జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీ కి మద్దతు గా ఉన్నారన్నారు.
Also Read : విషాదం.. బహ్రెయిన్లో తెలంగాణ యువకుడు ఆత్మహత్య
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు బీఆర్ఎస్ కష్టపడిందన్నారు. కాంగ్రెస్ గెలవకపోతే బీఆర్ఎస్ నేతలు జైలు కు పోతారనే భయంతోనే కాంగ్రెస్ గెలిచేలా బీఆర్ఎస్ కృషి చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ , బీ ఆర్ ఎస్ కు మధ్యవర్తిగా ఎంఐఎం వ్యవహరిస్తోందన్నారు. మూడు పార్టీలు ఒక్కటే అని రామచంద్రరావు ఆరోపించారు. ఇక బీహార్ లో అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారన్న ఆయన ఎన్డీఏ కూటమి గెలవబోతుందని స్పష్టం చేశారు.
Also Read : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
Jubilee Hills By Election : జూబ్లీహిల్స్లో రిగ్గింగ్ జరిగింది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు హాట్ కామెంట్స్
ఇటీవల జరిగిన జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ , బీఆర్ఎస్ రెండు పార్టీలు రిగ్గింగ్ కు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు.
BJP state president N Ramachandra Rao
ఇటీవల జరిగిన జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక(by election in jubilee hills 2025)ల్లో రిగ్గింగ్ జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు(Telangana BJP President Ramchander Rao) సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ , బీఆర్ఎస్ రెండు పార్టీలు రిగ్గింగ్ పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. రెండు పార్టీలు పెద్ద ఎత్తున డబ్బులు పంచి దొంగ ఓట్లు వేయించారన్నారు. అయినా జూబ్లిహిల్స్(Jubilee Hills By Election 2025 Result) లో గెలుస్తామనే నమ్మకంతో ఉన్నామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవలసిన అవసరం లేదని, జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీ కి మద్దతు గా ఉన్నారన్నారు.
Also Read : విషాదం.. బహ్రెయిన్లో తెలంగాణ యువకుడు ఆత్మహత్య
Rigging Took Place In Jubilee Hills
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు బీఆర్ఎస్ కష్టపడిందన్నారు. కాంగ్రెస్ గెలవకపోతే బీఆర్ఎస్ నేతలు జైలు కు పోతారనే భయంతోనే కాంగ్రెస్ గెలిచేలా బీఆర్ఎస్ కృషి చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ , బీ ఆర్ ఎస్ కు మధ్యవర్తిగా ఎంఐఎం వ్యవహరిస్తోందన్నారు. మూడు పార్టీలు ఒక్కటే అని రామచంద్రరావు ఆరోపించారు. ఇక బీహార్ లో అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారన్న ఆయన ఎన్డీఏ కూటమి గెలవబోతుందని స్పష్టం చేశారు.
Also Read : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల