Hyderabad: మాలల రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉంది: వివేక్ వెంకటస్వామి
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆదివారం హైదరాబాద్లో మాలల సింహగర్జన సభ జరిగింది. మాలలు ఏ వర్గం అభివృద్ధిని అడ్డుకోవడం లేదని, వారి స్వయంశక్తితో ఎదుగుతున్నారని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. అలాగే మాలల రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మాల మహానాడు ఆధ్వర్యంలో మాలల సింహగర్జన సభ జరిగిన సంగతి తెలిసిందే. ఎస్సీ ఉపవర్గీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ, ఏపీ నుంచి భారీ సంఖ్యలో మాలలు ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. మాలల హక్కులు, ఆత్మగౌరవం కోసం అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. మాలలు ఏ వర్గం అభివృద్ధిని అడ్డుకోవడం లేదని, వారి స్వయంశక్తితో ఎదుగుతున్నారని పేర్కొన్నారు.
''ఆర్టికల్ 341 సవరణ వల్ల మాలల రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉంది. దళితులను ఐక్యంగా ఉంచేందుకు రిజర్వేషన్లు తీసుకొచ్చిన అంబేద్కర్ను ఎవరు విమర్శించినా ఊరుకునేది లేదు. తెలంగాణలోని ఉద్యమ సమయంలో పాల్గొన్నప్పుడు నాపై ఈడీ దాడులు జరిగినా భయపడలేదు. నేను కేవలం మంత్రి పదవి కోసం ఈ సభను నిర్వహిస్తున్నానని విమర్శించడం ఎంతవరకు సమంజసమని'' వివేక్ అన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య కూడా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' మాలలు కష్టపడి చదివి, ఉద్యోగావకాశాలు సంపాదించుకున్నవాళ్లే తప్ప ఎవరి అవకశాలను దెబ్బతీయలేదని తెలిపారు. గత 30 ఏళ్లుగా మంద కృష్ణమాదిగ మాలలను దొంగల్లా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాలలను అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఒక్కశాతం ఉన్నవాళ్లు మాత్రమే రాజ్యాధికారం చేపడితే అధిక శాతం ఉన్న మాలలు ఎందుకు చేజిక్కించుకోకూడదని ప్రశ్నించారు. అయితే ఈ సభ జరుగుతున్న సమయంలో కాసేపు వర్షం పడి ఆగిపోయింది. అయినా కూడా సభ విజయవంతంగా ముగిసింది.
Hyderabad: మాలల రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉంది: వివేక్ వెంకటస్వామి
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆదివారం హైదరాబాద్లో మాలల సింహగర్జన సభ జరిగింది. మాలలు ఏ వర్గం అభివృద్ధిని అడ్డుకోవడం లేదని, వారి స్వయంశక్తితో ఎదుగుతున్నారని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. అలాగే మాలల రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మాల మహానాడు ఆధ్వర్యంలో మాలల సింహగర్జన సభ జరిగిన సంగతి తెలిసిందే. ఎస్సీ ఉపవర్గీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ, ఏపీ నుంచి భారీ సంఖ్యలో మాలలు ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. మాలల హక్కులు, ఆత్మగౌరవం కోసం అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. మాలలు ఏ వర్గం అభివృద్ధిని అడ్డుకోవడం లేదని, వారి స్వయంశక్తితో ఎదుగుతున్నారని పేర్కొన్నారు.
Also Read: EVMలను హ్యాక్ చేయగలనంటూ యువకుడు సవాల్.. షాక్ ఇచ్చిన పోలీసులు
ఊరుకునేది లేదు
''ఆర్టికల్ 341 సవరణ వల్ల మాలల రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉంది. దళితులను ఐక్యంగా ఉంచేందుకు రిజర్వేషన్లు తీసుకొచ్చిన అంబేద్కర్ను ఎవరు విమర్శించినా ఊరుకునేది లేదు. తెలంగాణలోని ఉద్యమ సమయంలో పాల్గొన్నప్పుడు నాపై ఈడీ దాడులు జరిగినా భయపడలేదు. నేను కేవలం మంత్రి పదవి కోసం ఈ సభను నిర్వహిస్తున్నానని విమర్శించడం ఎంతవరకు సమంజసమని'' వివేక్ అన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య కూడా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా
మరోవైపు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' మాలలు కష్టపడి చదివి, ఉద్యోగావకాశాలు సంపాదించుకున్నవాళ్లే తప్ప ఎవరి అవకశాలను దెబ్బతీయలేదని తెలిపారు. గత 30 ఏళ్లుగా మంద కృష్ణమాదిగ మాలలను దొంగల్లా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాలలను అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఒక్కశాతం ఉన్నవాళ్లు మాత్రమే రాజ్యాధికారం చేపడితే అధిక శాతం ఉన్న మాలలు ఎందుకు చేజిక్కించుకోకూడదని ప్రశ్నించారు. అయితే ఈ సభ జరుగుతున్న సమయంలో కాసేపు వర్షం పడి ఆగిపోయింది. అయినా కూడా సభ విజయవంతంగా ముగిసింది.
Also Read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం
Also Read : పుష్ప-2 ప్రీ రిలీజ్ ఎఫెక్ట్.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
New Ration Cards : కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా...
రేషన్ కార్డు కోసం గత ఏడాది ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసినప్పటికీ మరోసారి మీ సేవాలో దరఖాస్తు చేసుకోవాలి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Crime: మేడ్చల్లో దారుణం..స్కూల్ టీచర్ ఆత్మహత్య
మేడ్చల్లో ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతుడు మెదక్ వాసి కాముని రమేశ్గా గుర్తించారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Jurala Project : జూరాలకు భారీ వరద.. 23 గేట్ల ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. దీంతో.... Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Heavy Rains: మరో ఐదు రోజులు వర్షాలు...తెలంగాణకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్
నైరుతి రుతు పవనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండ్రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. Short News | Latest News In Telugu
Chandu Naik Murder : ఆర్థిక, వివాహేతర సంబంధం అనుమానంతోనే చందూ హత్య
ఈనెల 15న మలక్పేటలోని శాలివాహననగర్ పార్కులో చందునాయక్ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
HYD Rain: భాగ్యనగర్ను అతలాకుతలం చేస్తున్న వర్షం.. పలు ప్రాంతాల్లో వాహనదారుల అవస్థలు
నాంపల్లి, అబిడ్స్, కోఠి, సుల్తాన్ బజార్, సైఫాబాద్, సికింద్రాబాద్, ప్రకాష్నగర్ ప్రాంతాల్లో వర్షం పడుతుండటంతో రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగాయి. Short News | Latest News In Telugu | వాతావరణం | హైదరాబాద్ | తెలంగాణ
BIG BREAKING: ముద్రగడకు సీరియస్.. హైదరాబాద్ కు తరలింపు!
New Ration Cards : కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా...
Boat Accidnet: ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 28 మంది మృతి
Israel syria : ఇజ్రాయెల్, సిరియా మధ్య కాల్పుల విరమణ
Shiva and clap: శ్రావణంలో శివపూజ అనంతరం 3 సార్లు చప్పట్లు ఎందుకు కొట్టాలి? ఆంతర్యం ఇదే!