Hyderabad : అలాంటి పనిచేసిన ఏకైక ప్రధాని మోడీనే.. పొన్నం సెటైర్లు!
తెలంగాణ రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలేనని కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చేనేతపై జీఎస్టీ వేసిన ఏకైక ప్రధాని మోడీనే అంటూ విమర్శించారు. స్వార్థ రాజకీయాలకోసం సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ను దెబ్బ తీయొద్దని కోరారు.