తెలంగాణలో ఆదివారం గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఓ పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహించడానికి వచ్చిన ఓ ప్రభుత్వ ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. తోటి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో చివరికి ఆయన్ని పోలీసులు అప్పగించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మీర్జా పర్వేజ్ బేగ్ అనే ఉద్యోగికి.. తిమ్మపూర్లో ఉన్న జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలోని సెంటల్లో ఐడెంటిఫికేషన్ ఆఫీసర్గా డ్యూటీ కేటాయించారు.
పూర్తిగా చదవండి..Group-1: తప్పతాగి గ్రూప్ 1 పరీక్ష విధులకు హాజరైన ఉద్యోగి.. చివరికి
నిన్న తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగగా.. కరీంనగర్ జిల్లా జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల సెంటర్లో ఓ ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. తోటి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు అతడిని స్టేషన్కు తీసుకెళ్లారు.
Translate this News: