Loksabha Elections 2024: ఎంపీ అర్వింద్ ఆస్తి రూ.109.90 కోట్లు.. రఘునందన్ కు 46.25 ఎకరాల భూమి.. అఫిడవిట్లో ఆసక్తికర అంశాలు!
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్, మెదక్ అభ్యర్థిగా రఘునందన్ రావు నామినేషన్లను దాఖలు చేశారు. అర్వింద్ తనకు రూ.109.90 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆఫిడవిట్లో పేర్కొనగా.. తనకు 21.07 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు తెలిపారు రఘునందన్రావు.