Breaking: సింగరేణి కార్మిక కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. కారుణ్య నియామకాల వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..Breaking: సింగరేణి కార్మిక కుటుంబాలకు శుభవార్త.. వయోపరిమితి పెంపు..!
సింగరేణి కార్మిక కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. కారుణ్య నియామకాల వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.
Translate this News: