TDP Lokesh : గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్ వయోపరిమితి పెంచాలంటూ సీఎం జగన్ కు(CM Jagan) లేఖ రాశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Lokesh). వార్షిక జాబ్ క్యాలెండర్ జారీ చేయటంలో ప్రభుత్వం విఫలమైనందున తాజా నోటిఫికేషన్ గరిష్ట వయోపరిమితిని 44ఏళ్లకు పొడిగించాలని లేఖలో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలైన విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలని సీఎంకు లోకేష్ హితవు పలికారు.
పూర్తిగా చదవండి..Lokesh: ఉద్యోగాల నోటిఫికేషన్ వయోపరిమితి పెంచండి.. జగన్ కు లోకేష్ లేఖ
సీఎం జగన్ కు లేఖ రాశారు టీడీపీ నేత లోకేష్. తెలంగాణలో మాదిరే ఏపీలో కూడా గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్ వయోపరిమితి 44 ఏండ్లకు పెంచాలని లేఖలో కోరారు. యువతకు ఉద్యోగావకాశాలు కలిపించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
Translate this News: