Barrelakka Better Than Pawan Kalyan: ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan). వైఎస్సార్ సుజల ధార డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ను ఆయన ప్రారంభించారు. రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజలధార ప్రాజెక్టు సీఎం వైయస్ జగన్ జాతికి అంకితం చేశారు. ఉద్దానం ప్రాంతంలో ప్రజలు కిడ్నీ సమస్యల భారిన పడకుండా ఉండేందుకు ఈ ప్రాజెక్ట్ ద్వారా శాశ్వత పరిష్కరం చూపించారు.
పూర్తిగా చదవండి..CM Jagan: బర్రెలక్కకు వచ్చిన ఓట్లు పవన్ కు రాలేదు.. సీఎం జగన్ సెటైర్లు!
జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు సీఎం జగన్. తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్కకు వచ్చిన ఓట్లు జనసేనకు రాలేదని సెటైర్లు వేశారు జగన్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్స్ అని పేర్కొన్నారు.
Translate this News: