Prakasham YCP Leaders: వైసీపీ అధినేత, సీఎం జగన్ కు ఎన్నికల ముందు సొంత పార్టీ నేతలే షాక్ ఇవ్వనున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోసం కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను సీఎం జగన్ మార్చగా.. సీఎం జగన్ నిర్ణయాన్ని కొందరు వైసీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో వైసీపీలో అసమ్మతి మొదలైంది. మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh) మద్దతుగా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు మంత్రి సురేష్ సంబంధించిన జార్జ్ ఇంజనీరింగ్ కళాశాలలో సమావేశం ఈ రోజు సమావేశమయ్యారు.
పూర్తిగా చదవండి..CM Jagan: జగన్ కు షాక్.. వైసీపీలో మొదలైన అసమ్మతి
ఇంఛార్జిల మారుస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ పార్టీలో అసమ్మతి మొదలైంది. తాజాగా ప్రకాశం జిల్లాలో మంత్రి సురేష్ ని కొండేపి ఇంఛార్జిగా అధిష్టాన ప్రకటనను వ్యతిరేకిస్తూ పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు పార్టీకి సంబంధించిన నాయకులు రాజీనామా చేశారు.
Translate this News: