Lokesh: ఉద్యోగాల నోటిఫికేషన్ వయోపరిమితి పెంచండి.. జగన్ కు లోకేష్ లేఖ
సీఎం జగన్ కు లేఖ రాశారు టీడీపీ నేత లోకేష్. తెలంగాణలో మాదిరే ఏపీలో కూడా గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్ వయోపరిమితి 44 ఏండ్లకు పెంచాలని లేఖలో కోరారు. యువతకు ఉద్యోగావకాశాలు కలిపించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.